What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What’s Today news updates:
* ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం నుంచి వరద సహాయం కోరనున్న కేసీఆర్
* ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ.. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న సోనియా
* కోనసీమ జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం జగన్
* పల్నాడు జిల్లా: నేడు దుర్గిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
* గుంటూరు: నేడు చేబ్రోలులో గడపవగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే కిలారి రోశయ్య
* శ్రీకాకుళం: నేడు టెక్కలిలో ప్రయివేట్ కళాశాలల అక్రమ వసూళ్లపై నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా
* గుంటూరు: నేడు తెనాలిలో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, పాల్గొననున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
* నెల్లూరు జిల్లా: వరికుంటపాడులో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* నంద్యాలలో వైఎస్సార్ సెంటినరీ హాల్లో నేడు బిజిలీ మహోత్సవ వేడుకలు
from NTV Telugu https://ift.tt/4InzPdD
Post a Comment
Post a Comment