What Is Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday
Whatstoday

* విశాఖ: నేడు నూతన విద్యుత్ చార్జీలను ప్రకటించనున్న APERC.. 202-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌లను అమలు చేయనున్న డిస్కంలు.. EPDCL కార్యాలయంలో నూతన టారిఫ్‌లు విడుదల చేయనున్న APERC
* ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్.. అనర్హత వేటుపై స్పందించనున్న రాహుల్‌గాంధీ
* హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ నేతల భేటీ.. మాణిక్‌రావు థాక్రే అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం.. రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై చర్చ.. ఈనెల 27న హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్
* హైదరాబాద్: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ కస్టడీ పిటిషన్.. నిందితులను 6 రోజుల కస్టడీకి కోరిన సిట్.. కస్టడీ పిటిషన్‌పై నేడు విచారించనున్న నాంపల్లి కోర్టు
* నేడు ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
* హైదరాబాద్: నేడు ఇందిరాపార్కు దగ్గర నిరుద్యోగుల మహా ధర్నా.. దీక్షలో పాల్గొననున్న బండి సంజయ్, బీజేపీ నేతలు
* ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.. అభిషేక్ సింఘ్వీ ద్వారా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం
* హైదరాబాద్ : ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్‌బీ నగర్ కుడివైపు ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

Baca juga

* విశాఖ: నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులపై చర్చించనున్న సర్వసభ్య సమావేశం



from NTV Telugu https://ift.tt/SCArF73

Post a Comment